ఆ వూర్లో మంచి పోలీస్‌.. చెడ్డ పోలీస్‌!
సాక్షి, కృష్ణా:  జిల్లాలోని మచిలీపట్నంలో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో ఒక పోలీసు ఔదార్యాన్ని ప్రదర్శించగా మరో పోలీసు కీచకుడిగా మారాడు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ సీఐ ఆపదలో ఉన్న ఓ గర్భిణి (మైనర్‌ బాలిక) పట్ల పెద్ద మనసు చాటారు. పోక్సో కేసులో బాధితురాలిగా ఉన్న గర్భిణికి సీఐ మోర్ల వెంకటరమణ రక్తదానం చేశ…
రాష్ట్రాభివృద్ధి కోసమే వికేంద్రీకరణ
సాక్షి, తాడేపల్లి:  రాష్ట్రాభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  కొలుసు పార్థసారధి  తెలిపారు. శనివారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... అమరావతి రైతులను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాతే  రైతులకు…
నేడు జగన్‌ నేతృత్వంలో మండలి రద్దు తీర్మానం..
రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ప్రస్తుతం శాసనమండలిని వేదికగా చేసుకుంది. ఇదే క్రమంలో తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు సైతం మోకాలడ్డింది. ప్రజాశ్రేయస్సుకు ఏమాత్రం ఉపయోగపడకపోగా, ప్రజలకు మేలు చేసే బిల్లులను …
నాడు ఎన్టీఆర్‌.. నేడు జగన్‌
సాక్షి, అమరావతి:  శాసన మండలి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొంటూ 1985లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం ఎన్టీ రామారావు కౌన్సిల్‌ను రద్దు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రపద్రేశ్‌లో నేడు మరోసారి మండలి రద్దుకు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నేతృత్…
సీఎం జగన్‌తో ముగిసిన బీసీజీ ప్రతినిధుల భేటీ
తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై నివేదిక సమర్పించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో భా…